BREAKING NEWS
latest

రాజమండ్రి లోహిజ్ రాల అన్న దానం

 కరోనా  వైరస్ ని అరికట్టడానికి ప్రభుతం తీసుకున్న 21 డేస్ లాక్ డౌన్ చాల ప్రభావం చూపిస్తుంది . కరోనా ని అరికట్ట డానికి  ఇంకో 10 రోజులు ఇంట్లోని ఉండి , ప్రభుతం కి సహకరించాలి.
ఐతే  ఇండ్లూ  లేని వారు, పేదలు కు కనీస సదుపాయాల కొరకు చాల మంది ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు.

రాజమండ్రి లో హిజ్రా లు పేదవాళ్లకు అన్నదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.




« PREV
NEXT »

No comments