Showing posts with label Corona Virus. Show all posts
Showing posts with label Corona Virus. Show all posts
-
సూర్యా పేట జిల్లా లో సి.ఎస్. సోమేశ్ కుమార్ నేతృత్వం లో ఉన్నత స్థాయి బృందం పర్యటన..
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్నత స్థాయి సమీక్ష..
* *కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి..
* *ప్రజలు ఆందోళన చెంద వద్దు : సి.ఎస్.సోమేశ్ కుమార్
* *జిల్లా కలెక్టర్ ,ఎస్.పి.నేతృత్వం లో కలిసి కట్టుగా పని చేయాలి, ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలి: డి జిపి మహేందర్ రెడ్డి
సూర్యా పేట-న్యూస్24అవర్స్, ఏప్రిల్ 22 : సూర్యా పేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయిన నేపథ్యం లో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల ననుసరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో డి.జి.పి.మహేందర్ రెడ్డి,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఐ జి ఇంటెలిజెన్స్ నవీన్ చంద్, ఐ జి .వెస్ట్ జోన్ స్టీ పెన్ రవీంద్ర,డైరెక్టర్ ఆప్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ లతో కూడిన ఉన్నత స్థాయి బృందం బుధ వారం సూర్యాపేట జిల్లా లో పర్యటించారు. జిల్లా కేంద్రం లో కొత్త గూడ కూరగాయల మార్కెట్ కంటేయిన్ మెంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. కంటెయిన్ మెంట్ ప్రాంతంలో చేపట్టిన చర్యలు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,జిల్లా ఎస్.పి. భాస్కరన్ లు వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్,ఎస్.పి.అర్.డి. ఓ. లు,వైద్య,ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ లు, మున్సిపల్ కమిషనర్ లతో, కంటే యిన్ మెంట్ స్పెషల్ ఆఫీసర్ లతో సమావేశమై కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ గా నమోదైన నేపథ్యం లో కారణాలు,కొత్త కేసులు రాకుండా తీసుకో వలసిన చర్యల పై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్.సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,జిల్లా జనాబా సుమారు 13 లక్షలు వున్నదని,గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జనాభా తో పోల్చితే సూర్యా పేట జిల్లాలో ఎక్కువ గా నమోదైనట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,ప్రజలు ఆందోళన చెంద వద్దని,జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.కొత్త కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్,ఎస్.పి.లు నేతృత్వం లో అన్ని శాఖలు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను అభినందిస్తూ యంత్రాంగం కు సహకారం గా వుండేందుకు ఐ. ఏ.ఎస్.అధికారి సర్పరాజ్ అహ్మద్ ను ప్రత్యేక అధికారిగా, యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ని,డిప్యూటీ డి.ఎం.హెచ్ .ఓ.,ను, మున్సిపల్ పరిపాలన డిప్యూటీ డైరెక్టర్ ను ఓ.ఎస్.డి.గా నియమించినట్లు తెలిపారు. హెల్త్,రెవెన్యూ, మున్సిపల్,పోలీస్, వ్యవసాయ శాఖ,మార్కెటింగ్ శాఖలు పని చేస్తున్నారని,మెడికల్,రెవెన్యూ, మున్సిపల్ శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రే సింగ్ పకడ్బందీగా చేయాలీ అన్నారు.నిన్న పాజిటివ్ వచ్చిన కేసుల నుండి మొదలు పెట్టాలని, పాత కేసులు రివ్యూ చేయాలని అన్నారు.ప్రతి ఒక్క కాంటాక్ట్ ట్రేస్ చేయాలని,పోలీస్ ,హెల్త్, మున్సిపల్ శాఖలు కలిసి కట్టుగ పనిచేయాలని,టెక్నాలజీ వినియోగించు కోవాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వున్న వారిని క్వారం టైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించాలి,ప్రైమరీ కాంటాక్ట్ నూరు శాతం పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పాజి టివ్ వస్తె గాంధీ కి తర లించాలని,నెగెటివ్ వస్తె నిర్దేశిత సమయం క్వారం టైన్ లో వుంచి, పూర్తి అయిన తర్వాత స్టాంప్ వేసి వేయాలని అన్నారు.
కంటే యిన్ మెంట్ ప్రాంతాలు మరింత గా పటిష్టం చేయాలి,ఆ ప్రాంతం నుండి ఎవ్వరూ బయటికి రాకుండా చూడాలి ,చీమ కూడా లోనికి పోవద్దు,బయటికి రావద్దని,అర్&బి శాఖ బారి కెడింగ్ ఇంకా పటిష్టం చేయాలని సూచించారు.కంటే యిన్ మెంట్ ప్రాంతం లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ చేయాలని,స్థానిక తెలుగు,ఉర్దూ భాష లో చేయాలని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటికి వాస్తే ప్రభుత్వ క్వా రం టై న్ కు తరలించాలని అన్నారు.ఆ ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరా,కూర గాయాల సరఫరా పక్కగా జరగాలి అన్నారు.సోడియం హైపో క్లోరైడ్ పిచి కారీ చేయాలని అన్నారు.అన్ని వాణిజ్య సంస్థలు మూసి వేయాలని అన్నారు.క్వారం టైన్ కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించాలి,పారిశుధ్యం,ఆహారం,సామాజిక దూరం పాటించాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వారికి కేంద్ర ఆరోగ్య శాఖ,ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన నిబంధనలు అనుసరించాలి,వైద్య పరీక్షలు,మందులు ప్రొ టో కాల్ పాటించి అంద చేయాలని అన్నారు.రిపోర్టింగ్ చేయాలని అన్నారు.డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఇక్కడే వుండి మానిటర్ చేస్తారని అన్నారు.
డి.జి.పి
మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాజీ టీవ్ కేసులు 83 కు విస్తరించి నట్లు,జిల్లా యంత్రాంగానికి నిర్దేశం చేసి సమీక్షించేందుకు సి.ఎస్.నేతృత్వం లో ఉన్నత స్థాయి బృందాన్ని ముఖ్య మంత్రి పంపించి నట్లు తెలిపారు.కరోనా మహమ్మారిని నియంత్రణ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,జిల్లా లో కూడా చాలెంజి గా తీసుకొని,ఒక టీమ్ గా పని చేసి వంద శాతం కట్టడి చేయాలని అన్నారు.ప్రజలు సహకరిస్తున్నారని,ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రత్యేక ప్రధాన కార్య దర్శి శాంతి కుమారి మాట్లాడుతూ క్వా రం టై న్ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య బృందాలు ప్రతి రోజూ ఇంటింటి సర్వే చేసి ఉదయం,సాయంత్రం వైద్య పరీక్షలు నిర్వహించాలని అన్నారు.ప్రతి వారికి మాస్క్ లు అంద చేయాలని,ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల లో జ్వర పీడితుల కు ప్రత్యేకంగా పరీ క్షేంచెందుకు తగిన ఏర్పాటు చేయాలని అన్నారు.ప్రతి రోజూ రిపోర్టింగ్ చేయాలని అన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల లో ఇన్ పెక్షన్ నిరోధ చర్యలు చేపట్టాలని అన్నారు.
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. భాస్క రన్ లు జిల్లా లో కరోనా నియంత్రణ కు తీసుకున్న చర్యలను వివరించారు.జిల్లాలో ఇప్పటి వరకు 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,ఒకటి డిస్ చార్జీ అయినట్లు,82 ఆక్టివ్ కేసులు వున్నట్లు తెలిపారు.12 కాంటేయిన్మెంట్ ప్రాంతం లు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. ఏడు క్వారాం టైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లు, ఏ విధంగా సంక్రమించింది,నియంత్రణకు తీసుకున్న చర్యలు వివరించారు.వచ్చే వారం రోజుల్లో కరోనా కేసులు వ్యాప్తి చెంద కుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Content Source : NEWS24HOURSTV
జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఉన్నత స్థాయి సమీక్ష..
* *కొత్త కేసులు నమోదు కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి..
* *ప్రజలు ఆందోళన చెంద వద్దు : సి.ఎస్.సోమేశ్ కుమార్
* *జిల్లా కలెక్టర్ ,ఎస్.పి.నేతృత్వం లో కలిసి కట్టుగా పని చేయాలి, ప్రజలు లాక్ డౌన్ కు సహకరించాలి: డి జిపి మహేందర్ రెడ్డి
సూర్యా పేట-న్యూస్24అవర్స్, ఏప్రిల్ 22 : సూర్యా పేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు.సూర్యాపేట జిల్లాలో ఎక్కువగా పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయిన నేపథ్యం లో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఆదేశాల ననుసరించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో డి.జి.పి.మహేందర్ రెడ్డి,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఐ జి ఇంటెలిజెన్స్ నవీన్ చంద్, ఐ జి .వెస్ట్ జోన్ స్టీ పెన్ రవీంద్ర,డైరెక్టర్ ఆప్ పబ్లిక్ హెల్త్ శ్రీనివాస్ లతో కూడిన ఉన్నత స్థాయి బృందం బుధ వారం సూర్యాపేట జిల్లా లో పర్యటించారు. జిల్లా కేంద్రం లో కొత్త గూడ కూరగాయల మార్కెట్ కంటేయిన్ మెంట్ ప్రాంతాన్ని పరిశీలించారు. కంటెయిన్ మెంట్ ప్రాంతంలో చేపట్టిన చర్యలు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,జిల్లా ఎస్.పి. భాస్కరన్ లు వివరించారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్,ఎస్.పి.అర్.డి. ఓ. లు,వైద్య,ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ లు, మున్సిపల్ కమిషనర్ లతో, కంటే యిన్ మెంట్ స్పెషల్ ఆఫీసర్ లతో సమావేశమై కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువ గా నమోదైన నేపథ్యం లో కారణాలు,కొత్త కేసులు రాకుండా తీసుకో వలసిన చర్యల పై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సి.ఎస్.సోమేశ్ కుమార్ మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,జిల్లా జనాబా సుమారు 13 లక్షలు వున్నదని,గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ జనాభా తో పోల్చితే సూర్యా పేట జిల్లాలో ఎక్కువ గా నమోదైనట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కరోనా వ్యాప్తి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,ప్రజలు ఆందోళన చెంద వద్దని,జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు.కొత్త కేసులు నమోదు కాకుండా జిల్లా కలెక్టర్,ఎస్.పి.లు నేతృత్వం లో అన్ని శాఖలు కలిసి కట్టుగా కృషి చేయాలని అన్నారు ఇప్పటి వరకు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను అభినందిస్తూ యంత్రాంగం కు సహకారం గా వుండేందుకు ఐ. ఏ.ఎస్.అధికారి సర్పరాజ్ అహ్మద్ ను ప్రత్యేక అధికారిగా, యాదాద్రి భువనగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ని,డిప్యూటీ డి.ఎం.హెచ్ .ఓ.,ను, మున్సిపల్ పరిపాలన డిప్యూటీ డైరెక్టర్ ను ఓ.ఎస్.డి.గా నియమించినట్లు తెలిపారు. హెల్త్,రెవెన్యూ, మున్సిపల్,పోలీస్, వ్యవసాయ శాఖ,మార్కెటింగ్ శాఖలు పని చేస్తున్నారని,మెడికల్,రెవెన్యూ, మున్సిపల్ శాఖలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు.
పాజిటివ్ కేసుల కాంటాక్ట్ ట్రే సింగ్ పకడ్బందీగా చేయాలీ అన్నారు.నిన్న పాజిటివ్ వచ్చిన కేసుల నుండి మొదలు పెట్టాలని, పాత కేసులు రివ్యూ చేయాలని అన్నారు.ప్రతి ఒక్క కాంటాక్ట్ ట్రేస్ చేయాలని,పోలీస్ ,హెల్త్, మున్సిపల్ శాఖలు కలిసి కట్టుగ పనిచేయాలని,టెక్నాలజీ వినియోగించు కోవాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వున్న వారిని క్వారం టైన్ కు తరలించి పరీక్షలు నిర్వహించాలి,ప్రైమరీ కాంటాక్ట్ నూరు శాతం పరీక్షలు నిర్వహించాలని అన్నారు. పాజి టివ్ వస్తె గాంధీ కి తర లించాలని,నెగెటివ్ వస్తె నిర్దేశిత సమయం క్వారం టైన్ లో వుంచి, పూర్తి అయిన తర్వాత స్టాంప్ వేసి వేయాలని అన్నారు.
కంటే యిన్ మెంట్ ప్రాంతాలు మరింత గా పటిష్టం చేయాలి,ఆ ప్రాంతం నుండి ఎవ్వరూ బయటికి రాకుండా చూడాలి ,చీమ కూడా లోనికి పోవద్దు,బయటికి రావద్దని,అర్&బి శాఖ బారి కెడింగ్ ఇంకా పటిష్టం చేయాలని సూచించారు.కంటే యిన్ మెంట్ ప్రాంతం లో పబ్లిక్ అనౌన్స్ మెంట్ చేయాలని,స్థానిక తెలుగు,ఉర్దూ భాష లో చేయాలని,ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి బయటికి వాస్తే ప్రభుత్వ క్వా రం టై న్ కు తరలించాలని అన్నారు.ఆ ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరా,కూర గాయాల సరఫరా పక్కగా జరగాలి అన్నారు.సోడియం హైపో క్లోరైడ్ పిచి కారీ చేయాలని అన్నారు.అన్ని వాణిజ్య సంస్థలు మూసి వేయాలని అన్నారు.క్వారం టైన్ కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహించాలి,పారిశుధ్యం,ఆహారం,సామాజిక దూరం పాటించాలని అన్నారు.ప్రైమరీ కాంటాక్ట్ వారికి కేంద్ర ఆరోగ్య శాఖ,ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన నిబంధనలు అనుసరించాలి,వైద్య పరీక్షలు,మందులు ప్రొ టో కాల్ పాటించి అంద చేయాలని అన్నారు.రిపోర్టింగ్ చేయాలని అన్నారు.డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ ఇక్కడే వుండి మానిటర్ చేస్తారని అన్నారు.
డి.జి.పి
మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాజీ టీవ్ కేసులు 83 కు విస్తరించి నట్లు,జిల్లా యంత్రాంగానికి నిర్దేశం చేసి సమీక్షించేందుకు సి.ఎస్.నేతృత్వం లో ఉన్నత స్థాయి బృందాన్ని ముఖ్య మంత్రి పంపించి నట్లు తెలిపారు.కరోనా మహమ్మారిని నియంత్రణ కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు,జిల్లా లో కూడా చాలెంజి గా తీసుకొని,ఒక టీమ్ గా పని చేసి వంద శాతం కట్టడి చేయాలని అన్నారు.ప్రజలు సహకరిస్తున్నారని,ప్రభుత్వ సూచనలు పాటిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.పోలీస్ శాఖ ద్వారా పూర్తి సహకారం అందిస్తామని అన్నారు.
![]() |
| Image Courtesy: Namasthe Telangana |
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. భాస్క రన్ లు జిల్లా లో కరోనా నియంత్రణ కు తీసుకున్న చర్యలను వివరించారు.జిల్లాలో ఇప్పటి వరకు 83 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినట్లు,ఒకటి డిస్ చార్జీ అయినట్లు,82 ఆక్టివ్ కేసులు వున్నట్లు తెలిపారు.12 కాంటేయిన్మెంట్ ప్రాంతం లు ఏర్పాటు చేసి నట్లు తెలిపారు. ఏడు క్వారాం టైన్ కేంద్రాలు ఏర్పాటు చేసి నట్లు, ఏ విధంగా సంక్రమించింది,నియంత్రణకు తీసుకున్న చర్యలు వివరించారు.వచ్చే వారం రోజుల్లో కరోనా కేసులు వ్యాప్తి చెంద కుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Content Source : NEWS24HOURSTV
-
-
Switzerland Projected Country Flags onto Iconic Matter Horn Mountain
Switzerland has expressed his Solidarity with India for Fighting Against Novel Coronavirus Covid 19.
What a gesture: Switzerland projected 🇬🇧 🇺🇸 🇮🇳 flag (different days) onto Switzerland’s iconic #Matterhorn as a sign of solidarity in the fight against #COVID19.
They Projected Not only Indian Flag On Matterhorn in Switzerland Apls Mountains, They Projected, USA Flag, UK Flag, and some other countries who is fighting with Coronavirus.
Swiss light artist Gerry Hofstetter has been lighting up the 4,478-meter pyramidal peak straddling between Switzerland and Italy with spectacular displays of flags of different countries and messages of hope as part of a nightly series supporting the nations combating the deadly COVID-19 pandemic.
Thank you #Switzerland for being a steadfast partner of India and recognising India effort in fight against #Covid_19
-
-
India in currently Lock Down up to 15 April due to Corona Virus out break. Dont take Lightly this Virus, India will control this Virus spread.
When there is a virus scaring the people outside, the locked down and quarantined people are having little fun and entertainment on the internet, with moves, music, and memes.
Recently Meme on Corona Virus Looks funny and gone viral in the Internet.
When there is a virus scaring the people outside, the locked down and quarantined people are having little fun and entertainment on the internet, with moves, music, and memes.
Recently Meme on Corona Virus Looks funny and gone viral in the Internet.
-
-
-
-
-
Corona Virus scared india to shutdown and lock down every industry for few Days. All the Bollywood Celebrities are stayed home and posting Yoga videos, fitness videos to stay fit in home.
Tollywood Actress Nabha Natesh spending time with colors and paitings. She posted a Pic laying down with brown color t shir and Cheks boxer and besides color brushes and Paintings.
Tollywood Actress Nabha Natesh spending time with colors and paitings. She posted a Pic laying down with brown color t shir and Cheks boxer and besides color brushes and Paintings.
-
India is on High Alert on Corona Virus which is spreading the world rappidly.
Indian PM Narendra Mode, Urges people of India to Support Janatha Karfue to Aviod Mass Gathering to control the Virus. But in Vizag the situation is different.
One the Citizen urges Vizag Collector yesterday, situation in kankatala showroom in vizag.. If the crowd (mass gathering) continues like this the COVID-19 will spread rapidly so kindly look into this and help us.. Our belief is that our vizag is in ur safe hands
-
-
The World is fearing With Corona Virus which is spreding all over world. In India there are several positive cases of Coronoa Virus. Few Bollywood Celebrities Posting about corona , how to precations, how to be Saftey from the Virus.

Recently Sonakshi Singha also gave suggessions to her Fans through Instagram Account.
"As the world battles #coronavirus, let's ensure we do not add to the pandemic by circulating unverified information. Be safe, take necessary precautions and also be responsible. Don't add to the panic. Last but not the least, try and make the most of the compulsory 'me' time!"

Recently Sonakshi Singha also gave suggessions to her Fans through Instagram Account.
"As the world battles #coronavirus, let's ensure we do not add to the pandemic by circulating unverified information. Be safe, take necessary precautions and also be responsible. Don't add to the panic. Last but not the least, try and make the most of the compulsory 'me' time!"
-
-
చైనా దేశపు ధుర్మాగాని కి వుహాన్ పరిశోధనాలయా లలో పుట్టి ఆ దేశాన్నే దహించి వేస్తున్న కరోనా వైరస్ తాజాగా భారతీయ వైద్యవిదానం ధ్వారా లొంగి వచ్చనట్లు తెలుస్తోంది. ఉడికించిన వెల్లుల్లి నీటి ద్వారా కరోనా వైరస్ నశిస్తూన్నట్లు తేలుస్తుంది. భారతీయ వైద్య విధానాన్ని అనుసరిస్తున్న కుటుంభం లో పుట్టిన ఒక చైనా వైద్యుడు దాని ప్రభావాన్ని నిరూపించాడు. చాలా మంది రోగులపై ఇది ప్రభావవంతంగా పనిచేసిoదని నిరూపించారు,
ఎనిమిది (8) వెల్లుల్లి రేఖలు మరియు
పన్నెండు(12)లవంగాలను తీసుకోండి వాటిని కొద్దిగా దంచి
ఏడు (7) కప్పుల నీరు పోసి మరిగించాలి.ఉడికించిన మిశ్రమాన్ని తిని మరిగిన సదరు నీటిలో
మూడు(3) స్పూనులు పసుపు కలిపి త్రాగండి అలా మూడు రోజులకే నయమవుతుంది ఇదే ఆ చైనా వైద్యుడు చేసింది.. దయచేసి మీ అన్ని groupsతో పంచుకోండి ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
భారతీయ ఆయుర్వేదం వర్ధిళ్ళాలి
ఎనిమిది (8) వెల్లుల్లి రేఖలు మరియుపన్నెండు(12)లవంగాలను తీసుకోండి వాటిని కొద్దిగా దంచి
ఏడు (7) కప్పుల నీరు పోసి మరిగించాలి.ఉడికించిన మిశ్రమాన్ని తిని మరిగిన సదరు నీటిలో
మూడు(3) స్పూనులు పసుపు కలిపి త్రాగండి అలా మూడు రోజులకే నయమవుతుంది ఇదే ఆ చైనా వైద్యుడు చేసింది.. దయచేసి మీ అన్ని groupsతో పంచుకోండి ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.
భారతీయ ఆయుర్వేదం వర్ధిళ్ళాలి
Subscribe to:
Posts
(
Atom
)
Most Reading
-
We Need Your Support – Even ₹1 can make a real difference. It’s not about the amount — it’s about your support and belief in us. donate: ₹1 ...
-
Hidimbha movie will be streaming on Aha OTT platform. Hidimba will release on aug 10th 7 pm on AHA platform. The latest telugu movie start...
-
Zee Cine Awards Tamil are very prestigious awards in Kollywood Industry. Recently held in Chennai. Samantha Akkineni attend the Award func...
-
A unique and fresh concept with the perfect blend of comedy. #RajkummaRao’s comic timing is superb, and #WamiqaGabbi looks absolutely fanta...
-
#KritiSanon Dazzling beauty in Red transparent Saree
Labels
Bollywood Actress
Tollywood Actress
Rashmika Mandanna
Janhvi Kapoor
Priyanka Chopra
Deepika Padukone
Keerthy Suresh
Bollywood News
Pooja Hegde
National News
Ileana D Cruz
First Look Poster
Ananya Panday
shraddha kapoor
Movie Reviews
Telangana News
Sara Ali Khan
Mira Kapoor
Trisha Krishnan
Prabhas
Shraddha Das
Maldives
Shriya Saran
Ranbir Kapoor
Sonam Kapoor
Pragya Jaiswal
Akshay kumar
Malavika Mohanan
Naga Chaitanya
Ranveer Singh
Mollywood News
Nandamuri Balakrishna
Shah Rukh Khan
Tara Sutaria
Neha Sharma
Parineeti Chopra
Anushka Sharma
Bollywood Actress in Saree
Nidhhi Agerwal
raviteja
Raashi Khanna
Tollywood News
Telugu Movie Trailers
Suhana Khan
Tripti Dimri
Shweta Tiwari
Taapsee Pannu
Akhil Akkineni
Tiger Shroff
Vicky Kaushal
Shilpa Shetty
Vaani Kapoor
telugu film news
Aishwarya Rai Bachchan
Sonali Raut
varun tej
Namratha Mahesh
Rana Daggubati
Shanaya Kapoor
telugu actress in Saree
Nayantara
Neha shetty
Bollywood Videos
Niharika Konidela
Virat Kohli
Ram Pothineni
Filmfare awards
Mega Star Chiranjeevi
telugu actress gallery
Saif ali Khan
VARANASI
VIJAY DEVARAKONDA
Rasha Thadani
Aisha Sharma
Nargis Fakhri
Nupur Sanon
cannes
Ruhani Sharma
Wamiqa Gabbi
Karishma Kapoor
Sudheer babu
SIIMA
Khushi Kapoor
Kiara Advani
Sanjay Dutt
Tamannaah Bhatia
randeep Hooda
Preity Zinta
Prithviraj Sukumaran
Seerat Kapoor
Shahid Kapoor
Srinidhi Shetty
Vijay Sethupathi
sandeep Kishan
Hindi Movie Reviews
Jaqueline Fernandez
Malayalam Movie News
Tollywood Videos
MAHESH BABU
Sandeep Reddy Vanga
Ashika Ranganath
Mohan Lal
SARA ARJUN
Sonu Sood
Sundeep Kishan
Super Star Rajinikanth
Aishwarya Arjun
KAYADU LOHAR
Mollywood Actress
RUKMINI VASANTH
Rishab Shetty
SPIRIT
Saiee Manjreker
Sunny Deol
Sushmitha Sen
Ananya Nagalla
Nandamuri Kalyan
Nisha Aggarwal
Sanjana Galrani
Shruti Haasan
Sonam Bajwa
super star Krishna
Hindi Movie Trailers
Nandi Awards
PRIYANKA JAIN
Samyuktha Hegde
Samyuktha Menon
Sandeepa Dhar
Tamil Movie Trailers
Vaishnav Tej
Aishwarya Lakshmi
Ayesha Khan
BOLYWOOD NEWS
Hindi Short Films
Namrata Shirodhkar
Nipur Sanon
Paayal Rajput
RAAKA
Ram Charan Teja
Ruhi Singh
SS RAJAMOULI
SS Thaman
Shraddha Arya
Siddharth Malhotra
Tamil Movie Reviwes
Akanksha Sharma
Akshay Khanna
Naina Ganguly
Priya Bhavani Shankar
RISHABH SHETTY
SARA TENDULKAR
SRIMITI MANDANNA
SUDIGALI SUDHEER
Sanjana Ganesan
TV actress
Varalakshmi Sarathkumar
Varun Sandesh
Vishwek Sen
salaar 2
ALIA BATT
Anushaka Shetty
Deepika Pilli
KAVYA MARAN
Kate Hudson
Kate Perry
MANUSHI CHHILLAR
Malayalam Movie Trailer
Malayalam Short Film
Mannar Chopra
Mehreen pirzada
OTT NEWS
Pragya Kapoor
Prbhas
Ranabaali
Rashmi Gautam
Ruthika photo gallery
SHAMITA SHETTTY
Samreen Kaur
Sanjya Dutt
Sara Loren
Shweta Tripathi
TAMIL MOVIE REVIEWS
Tamilnadu News
Varu Dhawan
sandeep Dhar















